voter awareness.
జూబ్లీహిల్స్లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి – మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపుతో మళ్లీ గులాబీ జెండా ఎగరాలని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు ...
పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని : డి.ఆర్.డి.ఓ.పి డి శ్రీనివాసరావు.
|| దృశ్యం న్యూస్ || సోమవారం మెదక్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పలువురు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా డి.ఆర్.డి.ఓ.పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “జిల్లాలో ...
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
|| దృశ్యం న్యూస్ || ఫిబ్రవరి 27న నిర్వహించనున్న తెలంగాణ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ...
మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు సన్నాహక సమావేశం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు, బాలాజీ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల ...
ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల పట్ల ప్రభుత్వంతో ప్రాతినిధ్యం వహిస్తాను : రవీందర్ సింగ్
|| దృశ్యం న్యూస్ || మార్చి 2025 లో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ నేడు నిజామాబాద్ నగరాన్ని సందర్శించారు. ...










