village development

పంచాయతీ పాలకవర్గం సమావేశంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు కీలక తీర్మానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం గ్రామ సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధకిషన్ గౌడ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాధన ...

జానకంపేట్ గ్రామంలో పుప్పాల అర్చన నామినేషన్ దాఖలు – గ్రామంలో ఆసక్తికర ఎన్నికల ప్రభావం..

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ పంచాయతీలో ఎన్నికల సందడి శనివారం మరింత ఊపందుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం అభ్యర్థులు, అనుచరులతో ...

ఎడపల్లి: ధర్మారం గ్రామం నుండి సుండు నర్సయ్య సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది.   ఈ సందర్భంగా ధర్మారం గ్రామానికి చెందిన సుండు ...

అధికారుల సమీక్ష సమావేశంలో మైనంపల్లి రోహిత్ రావు: ప్రజలకు ఇబ్బంది రాకుండా పనులు వేగవంతం చేయాలి.

|| దృశ్యం న్యూస్ || జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నాగేష్ సహా సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టర్ ...

రుద్రూర్: 35 వేల రూపాయలకు లడ్డూ కైవసం చేసుకున్న మాజీ ఎంపిటిసి పట్టేపు రాములు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక ఆకర్షణగా లడ్డూ వేలంపాట ...

సిరికొండ: గడ్కోల్‌ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనం నిర్మాణానికి భూమిపూజ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కోసం నూతన భవనం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ముగ్గువేసి ...

ధర్పల్లి: శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ యువకుల ఆర్థిక సహాయం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మద్దుల్ తాండ గ₹గ్రామంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ దేశాల్లో ఉన్న యువకులు ₹51,016 చందాగా అందజేశారు. ...

సంగారెడ్డి జిల్లా గంగోజిపేటలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని గంగోజిపేట గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఘనంగా ప్రారంభించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ గ్రామ అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలను ...

సత్యనారాయణపురంలో గ్రామపంచాయతీ పన్నుల వసూలు కోసం తగు చర్యలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి పన్నులు, కులాయి పన్నులు, వృత్తి వ్యాపార పన్నులు సమయానికి చెల్లించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ...

ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు ఆలయంలో ఘనంగా జరిగాయి. పేద బ్రాహ్మణులు శ్రీ దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని తొట్లెలో ...