#Transparency

నిజామాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో RTI అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర పాలక సంస్థలో సమాచార హక్కు చట్టం (RTI Act) వారోత్సవాల భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అదనపు కమిషనర్ ...

దేవాలయ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు అవసరం: అసెంబ్లీలో ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ తీవ్రమైందని అన్నారు. 87235 ఎకరాల దేవాదాయ ...

మెదక్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం – ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల ...

ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం చాలా ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు తెలిపారు. ఎన్నికల సంబంధిత అధికారులు, పోల్ ఏజెంట్లకు ...

మహిళా సంఘాల డబ్బులతో అవినీతిమయం : ప్రభుత్వ ఉద్యోగి ఉచ్చులో మహిళలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో మహిళా సంఘాల డబ్బులు అధికారులు అవినీతిమయంగా లబ్ది పొందిన విషయానికి సంబంధించిన ఆరోపణలు స్థానికుల్లో విపరీతంగా చర్చ కొనసాగింది, ప్రభుత్వ ఉద్యోగి ...

కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగి బదిలీ వివాదం

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతలు చేపట్టిన 10 రోజుల వ్యవధిలోనే రెండవ సారి బదిలీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ...

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అవినీతి అక్రమాలకు సహకారం అందించారు : పేదవారికి అన్యాయం చేసారు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రాంతంలో, పాత ఇండ్లపై డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చే పథకం కింద పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ...