Temple Renovation

నిజామాబాద్ రఘునాథ ఆలయ అభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఇందూర్ పట్టణంలో వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రఘునాథ ఆలయం శిథిలావస్థలో ఉందని ప్రభుత్వ ...

హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం యువత అధిక సంఖ్యలో ముందుండాలి : పటేల్ ప్రసాద్

|| దృశ్యం న్యూస్ || ఇందూరు హిందూ దేవాలయాల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల వర్ని నుండి బడపహాడ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఈ ...

ఘనంగా మద్దుల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నిర్వహణ.

|| దృశ్యం న్యూస్ || శనివారం రోజున శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం జాతరను ఉత్సాహంగా ...