Telugu news.
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం : బంగారం నగదు చోరీ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని యాదవ సంఘం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు చిన్న మల్లేష్ భార్య సవిత అనారోగ్యం ...
బాసర IIIT వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వెయ్యాలి : లాఠీచార్జికి కారణమైన సిఐను సస్పెండ్ చేయాలి
|| దృశ్యం న్యూస్ || బాసర IIIT లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సంబంధిత సంఘటనలకు గల కారణాలు తెలుసుకోవడానికి ...
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ కృష్ణకుమార్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై కృష్ణకుమార్ ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డారు. కోటయ్య క్యాంపు గ్రామానికి ...









