Telangana

సస్పెండ్, డిస్మిస్ చేసిన TGSP కానిస్టేబుల్స్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి : ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ || TGSP కానిస్టేబుల్స్ చేస్తున్న నిరసనలకు మద్దతుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్ పల్ మాట్లాడుతూ, పోలీసులు శాంతి భద్రతలను ...

145 మంది లబ్దిదారులకు 41,75,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ 145 మంది లబ్దిదారులకు ...

డా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్న గంధం రాజేష్.

|| దృశ్యం న్యూస్ || హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన 8వ తెలంగాణ రాష్ట్ర బహుజన సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జర్నలిస్ట్ గంధం రాజేష్‌కు ...

నిజామాబాద్ : ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్|| తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల నూతన కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ...

నిజాయితీకి నిలువెత్తు ఆలోచన : గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు అంటున్న గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చిన క్షణాల్లో పరిష్కారం అందిస్తూ గ్రామ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ...

ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాల పరిశీలన : AIPSU విద్యార్థి సంఘం డిమాండ్లు.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు బోధన్ పట్టణంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ( AIPSU ) అఖిల భారత యువజన సమాఖ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాయికుమార్ ఆధ్వర్యంలో ...

ఎంబీబీఎస్ 4వ సంవత్సరంలో బంగారు పతకం సాధించిన ఎన్. లావణ్య : అభినందించిన ప్రతిమ రాజ్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఎన్. లావణ్య, ఫిబ్రవరి 2024లో జరిగిన పరీక్షలో తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఈఎన్టి సబ్జెక్టులో మొదటి ...

కామ్రేడ్ చింతం గంగయ్య మరణం: పేద ప్రజలకు తీరని లోటు.

|| దృశ్యం న్యూస్ || అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.గంగాధర్, కామ్రేడ్ చింతం గంగయ్య మరణాన్ని పేద ప్రజలకు తీరని లోటుగా అభివర్ణించారు. మంగళవారం సాలూర ...

ప్రజలను మోసం చేస్తే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుంది : ధన్ పల్ సూర్యనారాయణ

|| దృశ్యం న్యూస్ || ఈ రోజు నిజామాబాద్ పట్టణ భాజపా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ… తెలంగాణ ...

ఎమ్మెల్యే ధన్ పాల్ నేతృత్వంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధన్ పాల్ శ్రీకారం చుట్టారు, 22వ మరియు 23వ డివిజన్లలో సీసీ రోడ్ మరియు బీటీ రోడ్ నిర్మాణానికి ...