Telangana

మారింది పాలకులే మాత్రమే – పాలన కాదు : దినేష్ కులచారి.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఏడాది పాలన పై తీవ్రమైన విమర్శలు చేసారు భారతీయ జనతా పార్టీ (భాజపా) జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి. ...

రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోనాజిపేట్ గ్రామంలో, సొసైటీ చైర్మన్ వెంకం గారి జనార్ధన్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ...

ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను నిలిపివేసిన గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్ నుండి ఇసుక రవాణా కోసం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, గ్రామ పెద్దలు ఈ విషయంపై స్పందిస్తూ, ఇసుక ట్రాక్టర్ యజమానులు ...

మార్కెట్ ఛైర్మెన్ సురేష్ కులకర్ణిని సన్మానించిన బ్రాహ్మణ సంఘం సభ్యులు.

|| దృశ్యం న్యూస్ || వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ కులకర్ణిని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ మరియు బ్రాహ్మణ సంఘం సభ్యులు ఘనంగా ...

ధర్పల్లి : బాల్య వివాహ్ మూక్త్ అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో గల కేజీవీబీ బాలికల పాఠశాలలో బుధవారం బాల్య వివాహాలను నిరోధించడంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ...

విజయ డైరీ బిల్లులు తక్షణమే చెల్లించాలి: కేంద్రం ముందు రైతులు, నిర్వాహకులు ధర్నా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని విజయ పాల డైరీ నిర్వాహకులు రైతుల సహకారంతో ధర్నా చేపట్టారు. ప్రతిరోజూ చిన్న పిల్లల నుంచి ముసలివారికి సైతం పాలు ...

తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) ఆధ్వర్యంలో బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరంలో సన్ రైస్ హాస్పిటల్ ...

ప్రభుత్వ భూమి కబ్జా : ఫిర్యాదుపై రెవెన్యూ అధికారుల కాలయాపన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో సర్వే నంబర్ 164/3 ఐ లో రెండు ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమిని ఓ ఓ.సీ మహిళకు కేటాయించడంపై ...

ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై ఉద్యమం – PYL, POW పిలుపు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీ పెరిగినట్టు ప్రగతిశీల యూత్ లీగ్ (పి.వై.ఎల్) మరియు ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు) నేతలు మండిపడ్డారు. ...

అంగన్వాడి కేంద్రాలలో సమయపాలన లోపాలు : టీచర్ల స్థానంలో ఇతరులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది, ఈ కేంద్రాల్లో ఆచరణీయ నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల స్థానంలో ఇతరులు, సహాయకులు, ఆయాలు నియమించి ...