Telangana
మారింది పాలకులే మాత్రమే – పాలన కాదు : దినేష్ కులచారి.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఏడాది పాలన పై తీవ్రమైన విమర్శలు చేసారు భారతీయ జనతా పార్టీ (భాజపా) జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి. ...
రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోనాజిపేట్ గ్రామంలో, సొసైటీ చైర్మన్ వెంకం గారి జనార్ధన్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ...
ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను నిలిపివేసిన గ్రామస్థులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్ నుండి ఇసుక రవాణా కోసం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, గ్రామ పెద్దలు ఈ విషయంపై స్పందిస్తూ, ఇసుక ట్రాక్టర్ యజమానులు ...
విజయ డైరీ బిల్లులు తక్షణమే చెల్లించాలి: కేంద్రం ముందు రైతులు, నిర్వాహకులు ధర్నా.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని విజయ పాల డైరీ నిర్వాహకులు రైతుల సహకారంతో ధర్నా చేపట్టారు. ప్రతిరోజూ చిన్న పిల్లల నుంచి ముసలివారికి సైతం పాలు ...
ప్రభుత్వ భూమి కబ్జా : ఫిర్యాదుపై రెవెన్యూ అధికారుల కాలయాపన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో సర్వే నంబర్ 164/3 ఐ లో రెండు ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమిని ఓ ఓ.సీ మహిళకు కేటాయించడంపై ...
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై ఉద్యమం – PYL, POW పిలుపు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీ పెరిగినట్టు ప్రగతిశీల యూత్ లీగ్ (పి.వై.ఎల్) మరియు ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు) నేతలు మండిపడ్డారు. ...
అంగన్వాడి కేంద్రాలలో సమయపాలన లోపాలు : టీచర్ల స్థానంలో ఇతరులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది, ఈ కేంద్రాల్లో ఆచరణీయ నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల స్థానంలో ఇతరులు, సహాయకులు, ఆయాలు నియమించి ...















