Telangana
నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు.
|| దృశ్యం న్యూస్ || తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా బోధన్ మండలం పెంట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించటం ...
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో ...
2.5 లక్షల విలువైన పందులను దొంగతనంగా ఎత్తుకెళ్లిన దుండగులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన పందుల దొంగతనంపై బాధితుడు వనం సాయిలు న్యాయం కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బుధవారం ఉదయం బాధితుడు ...
రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన బకారం రాహుల్.
|| దృశ్యం న్యూస్ || ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్చరీ సీఎం కప్ ఫైనల్ పోటీలలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన బకారం రాహుల్ ...
ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందం ఇటీవల చేపట్టిన పెట్రోలింగ్ ...
నవీపేట రైల్వే గేట్ 5 రోజులపాటు మూసివేత: రోడ్డు ప్రయాణ మార్గాలలో మార్పులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవీపేట రైల్వే గేట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మూసివేయబడనుంది అని రైల్వే అధికారులు ఒక ప్రకటన తెలియచేసారు. రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ...
బడాపహాడ్ బస్టాండు వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ బస్టాండు వద్ద దాదాపు 70-75 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు మృతిచెంది ఉండటం గమనించిన స్థానికులు వర్ని మండల ...
ఖండ్ గాం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ వివాదం: బియ్యం పంపిణీ నిలిపివేత.
|| దృశ్యం న్యూస్ || బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో రేషన్ డీలర్ షాప్లో బియ్యం పంపిణీకి సంబంధించిన వివాదం వెలుగు చూసింది. ఈ రోజు అందించిన రేషన్ బియ్యంలో కొన్ని ...















