Telangana

చౌటకూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశానుసారం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ...

మెదక్ : రోజువారి మెనూని ఖచ్చితంగా అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...

మెదక్ : పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నార్సింగి గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ...

మెదక్ : గురుకుల పాఠశాలలో భోజన మెనూ అమలు తీరును ప్రశంసించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. స్టేడియం వద్ద ఉన్న నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి, ...

భాజపా అభ్యర్థి కొమురయ్య గెలుపు కాంగ్రెస్ కు పెద్ద చెంపపెట్టు – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (TPUS) ఆధ్వర్యంలో ప్రగతి నగర్ పాటిదార్ భావన్ లో నిర్వహించిన ఉపాధ్యాయ వందన కార్యక్రమానికి ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ...

మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన నీలం మధు.

|| దృశ్యం న్యూస్ || గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కండిడేట్ నీలం మధు సోమవారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని ...

బోధన్ పట్టణంలో అగ్ని ప్రమాదం : లక్ష రూపాయల ఆస్తి నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 29వ వార్డులో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక శివాలయ ప్రధాన వీధిలో వెండి సాయిలు అనే వ్యక్తి యొక్క ...

నిజామాబాద్ : ఎంపిడిఓ ల సంఘం ఎన్నికలు, జిల్లాలో నూతన కార్యవర్గం.

|| దృశ్యం న్యూస్ || 2025-2027 సంవత్సరాలు కొరకు ఎంపీడీవో ల సంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలు డి.ఆర్.డి.ఓ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ...

ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: మార్చ్ 5 నుంచి 23 వరకు పరీక్షలు.

|| దృశ్యం న్యూస్ || ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 5 నుంచి 23 వరకు నిర్వహించడం జరుగుతుంది అని, మెదక్ జిల్లాలో మొత్తం 30 పరీక్ష సెంటర్లలో 6238 మంది ...

సోమలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు మరియు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి మహా శివరాత్రి సందర్భంగా బీర్కూర్ మండల పరిధిలోని నారాయణపూర్ ...