Telangana

మెదక్ కోర్టు భవనాల ఆస్తిపన్ను పూర్తిగా చెల్లింపు – జిల్లా జడ్జికి మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ కోర్టు భవనాలకు సంబంధించి 1.70 కోట్లు (1,70,42,046 రూపాయలు) ఆస్తిపన్ను బకాయిలను పూర్తిగా చెల్లించినందుకు జిల్లా జడ్జి లక్ష్మీ శారదకు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ...

ఏడుపాయల వనదుర్గ మాత ఆలయంలో భక్తుల కోసం వేసవి ప్రత్యేక ఏర్పాట్లు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని సందర్శించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ...

హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందపు రంగులు నింపాలి – మెదక్ ఆర్డీవో రమాదేవి.

|| దృశ్యం న్యూస్ || ఈ హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం, సంతోషం నింపాలని మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. శుక్రవారం హోలీ వేడుకలు మెదక్ ఆర్డీవో క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ...

మెదక్ అభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్లాలి – ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్యెల్యే ...

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ఏఎన్ఎంలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ...

ఎమ్మార్పీఎస్ నాయకుల నిరవధిక నిరసన దీక్ష – తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. గ్రామంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా సమీపంలో జరిగిన ఈ నిరసనలో ...

నిజామాబాద్‌లో విషాదం: చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న అనే జాలరి చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ...

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ...

స్థలాల క్రమబద్దీకరణ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్, ...

మెదక్ : ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం చూపాలి – కలెక్టర్ రాహుల్ రాజ్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం ...