telangana rural news
శతాధిక ( 105 సం,,) వృద్ధురాలు మారుబాయి కన్నుమూత – 75 ఏళ్లపాటు 1000కి పైగా ప్రసవాలు నిర్వహించిన గౌరవనీయురాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటాఖుర్ధ్ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మారుబాయి (వయసు 105) గురువారం ఉదయం మృతి చెందారు. గ్రామంలో అందరి గౌరవాన్ని పొందిన ...
వ్యవసాయ భూముల దారి సమస్యకు పరిష్కారం – అధికారుల చొరవపై రైతుల హర్షం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో సర్వే నంబర్ 17 లో పెట్రోల్ బంక్ పక్కన ప్రహరీ గోడ నిర్మాణం వల్ల స్థానిక నివాస గృహాలు ...
సిరికొండ: గడ్కోల్ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనం నిర్మాణానికి భూమిపూజ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కోసం నూతన భవనం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ముగ్గువేసి ...









