Telangana police

2.5 లక్షల విలువైన పందులను దొంగతనంగా ఎత్తుకెళ్లిన దుండగులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన పందుల దొంగతనంపై బాధితుడు వనం సాయిలు న్యాయం కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బుధవారం ఉదయం బాధితుడు ...

కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అభినందించిన ఏతొండ రాజేందర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఏతొండ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన విధి నిర్వహణలో నిరంతర కృషి చేసి అనేక బాధితుల సమస్యలను పరిష్కరించారాని ...

మహిళలను వేధించిన ఆకతాయిలను రెండు రోజుల రిమాండ్.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ కొత్త బస్టాండ్ వద్ద మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను షీ టీం సిబ్బంది పట్టుకున్నారు. మహిళలను వేధిస్తున్న యువకులపై సమాచారం అందుకున్న షీ టీం ...

జాతీయ లోక్ అదాలత్ ద్వారా 174 సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం – పోలీస్ కమీషనర్ వెల్లడి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా శనివారం సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం చేపట్టబడింది అని, ఈ సందర్భంగా ఇంచార్జీ పోలీస్ కమీషనర్ ...

రుద్రూర్ సీఐగా రెడ్డిబోయిన కృష్ణ బాధ్యతలు స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీసు స్టేషనులో సోమవారం రోజు నూతన సీఐగా రెడ్డిబోయిన కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. గత సీఐ జయేష్ రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఆయన ...

ఆర్మూర్ సీఐగా బాద్యతలు స్వీకరించిన సత్యనారాయణ గౌడ్ : దృశ్యం న్యూస్.

|| దృశ్యం న్యూస్ || ఆర్మూర్ లో నూతన సీఐగా శుక్రవారం రోజు సత్యనారాయణ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. పాత సీఐ రవికుమార్ డిజి కార్యాలయానికి బదిలీ అవుతున్న నేపధ్యంలో ఆయన స్థానంలో ...

యువకుడి అదృశ్యం : ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతపూర్ గ్రామానికి చెందిన కంటె సత్యసాయి (19) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి ...

సస్పెండ్, డిస్మిస్ చేసిన TGSP కానిస్టేబుల్స్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి : ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ || TGSP కానిస్టేబుల్స్ చేస్తున్న నిరసనలకు మద్దతుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్ పల్ మాట్లాడుతూ, పోలీసులు శాంతి భద్రతలను ...