Telangana police

సిరికొండ ఎస్సైగా మామిడి కళ్యాణి బాధ్యతల స్వీకరణ – చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం నాడు మామిడి కళ్యాణి ఎస్సైగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతలు ...

చర్యల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేష్ గౌడ్ దుర్మరణం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చర్యల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిల్మ్ నగర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ గౌడ్ ఈ ప్రమాదంలో ...

వర్ని: అనుమానాస్పద స్థితిలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాంపల్లి రాములు (వయసు 53) తండ్రి వృత్తి: ఫీల్డ్ ...

ఆత్మహత్యకు ప్రయత్నిచిన యువకుడిని కాపాడిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని అఫంది ఫారం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం ఓ యువకుడి ఆత్మహత్య ప్రయత్న ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ...

ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా ఎస్పీ – మత సామరస్యానికి పిలుపు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ...

వర్నిలో టాస్క్ ఫోర్స్ పేకాట స్థావరంపై దాడి, 10 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, ...

మెదక్ జిల్లాలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం సందర్శించారు. ...

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి: ₹1,01,250 నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, అదనపు DCP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ...

మెదక్ జిల్లా ఎస్.పి. ప్రజావాణి కార్యక్రమంలో 15 ఫిర్యాదుల స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 15 ...

నిజామాబాద్: 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్‌ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఈరోజు జరుగుతున్న 10వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని SFS స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల ...