Telangana police
నిజాంసాగర్లో దాబాలో మద్యం అమ్మకాలు – బైండోవర్ ఉల్లంఘనకు రూ.50 వేల జరిమానా.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేడిల మైసమ్మ దాబా యజమాని చింతకింది శంకర్ మద్యం విక్రయాలు మరియు సిట్టింగులు నిర్వహించినందుకు మరోసారి చట్టం చేతిలో ...
పోలీస్ అమరుడి కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ మహేందర్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పాపన్నపేట పోలీస్ స్టేషన్ బాంబ్ బ్లాస్ట్లో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ఎం.డి. ...
మెదక్: పేకాట రాయుళ్లపై రేగోడ్ పోలీస్ల ఉక్కుపాదం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అల్లాదుర్గ్ పరిసరాలలో పేకాట ఆడుతున్న 19 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్ గ్రామ శివారులోని ఒక్క షెడ్డులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ...
పోలీస్ అమరవీరుల త్యాగం వెళకట్టలేనివి – అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || పోలీస్ అమరవీరుల త్యాగం వెళకట్టలేనివి అని, వారి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి అన్నారు. అక్టోబర్ 21న జరుపుకునే ...
కామారెడ్డి: జూదంపై కఠిన చర్యలు — 469 మందిపై కేసులు, రూ.10.40 లక్షల నగదు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు సుదీర్ఘ నిఘా కొనసాగిస్తున్నారు. అక్రమ పేకాట (జూదం) ఆడిన వారిపై ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ...
నిజామాబాద్ – కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియల్లో ఐజీపీ, సీపీ.
|| దృశ్యం న్యూస్ || అధికార లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహణ. నిజామాబాద్లో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ఈ. ప్రమోద్ చివరి యాత్ర పోలీస్ శాఖ లాంఛనాల మధ్య శనివారం ఘనంగా జరిగింది. ...
వాంటెడ్ నోటీస్: షేక్ రియాజ్ కోసం పోలీసులు గాలింపు – రూ. 50,000 నగదు బహుమతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీసులు దొంగతనం, దోపిడీ మరియు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుల్లో నిందితుడైన షేక్ రియాజ్ (24 ఏళ్లు) పై గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్లోని ...
బాన్సువాడలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం కేసు – నిందిత తండ్రికి కఠిన కారాగార శిక్ష.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సంచలనం రేపిన కన్న కూతురిపై అత్యాచారం కేసులో నిందిత తండ్రికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ ...
మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో మహిళపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడు పకీరానాయక్కు కోర్టు జీవిత ఖైదు మరియు రూ.15,000 జరిమానా విధించింది. ఈ ఘోర సంఘటన ...















