Telangana police news

ధర్పల్లి ఎస్సైగా కే. వినయ్ బాధ్యతల స్వీకరణ..

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన సామ శ్రీనివాస్ సెలవుపై వెళ్లడంతో, ఆయన స్థానంలో కే. వినయ్ బదిలీపై బాధ్యతలు స్వీకరించారు. ఈ ...

ధర్పల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన SHOగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సోమ శ్రీనివాస్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పోలీస్ స్టేషన్‌కు నూతన SHOగా ఎస్సై సోమ శ్రీనివాస్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ...

ఒక్కరోజులో మహిళా హత్య కేసు ఛేదన – నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో సోమవారం రోజున జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు కేవలం ఒక్కరోజులోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ ...

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద స్థాయిలో సబ్ ఇన్‌స్పెక్టర్ల (SI) బదిలీలు.

|| దృశ్యం న్యూస్ || జోన్–II బాసరకు సంబంధించిన ఈ బదిలీలు, కొత్త పోస్టింగ్‌ల ఆర్డర్లు Z.O No.453/2025 ప్రకారం రామగుండం పోలీస్ కమిషనర్, ఐ/సీ డీఐజీ జోన్–II బాసర ద్వారా విడుదలయ్యాయి. ...

వీరోజిపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడి – 6 మంది జూదగాళ్లు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఏ) మండలం వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నవంబర్ 1న విశ్వసనీయ ...

మెదక్ టాస్క్ ఫోర్స్ కొత్త ఇన్స్పెక్టర్‌గా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నూతన టాస్క్ ఫోర్స్ సీఐగా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ ఎస్. మహేందర్‌లను ...

మెదక్: హోమ్ గార్డ్స్‌కు రెయిన్ కోట్స్ పంపిణీ – ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హోమ్ గార్డ్స్ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. డి.జి.పి. కార్యాలయం నుండి పంపిన రెయిన్ కోట్స్‌ను జిల్లా ఎస్పీ డి.వి. ...

మెదక్ జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు – 8.15 కేజీల గంజాయి నిర్వీర్యం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాన్ని అరికట్టేందుకు ...

నిజామాబాద్‌: అధిక వడ్డీ వసూలు చేసేవారిపై పోలీసుల మెరుపుదాడులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధిస్తున్న వ్యక్తులపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున ...