Telangana police

బోధన్‌లో దొంగ ఓట్ల ప్రయత్నం – రాకాసిపేట్, గోశాల పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరిపై ఫోర్జరీ కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. రాకాసిపేట్ మరియు గోశాల ప్రాంతాల్లోని పోలింగ్ ...

ఏసీబీ వలలో టేక్మాల్ ఎస్‌ఐ రాజేష్‌ – టపకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టేక్మాల్ రక్షక భట నిలయంలో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ రాజేష్ రూ.30,000 లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడటం ...

కామారెడ్డి: మరో కానిస్టేబుల్ సస్పెన్షన్ – అనైతిక చర్యలపై ఎస్పీ కఠిన హెచ్చరిక చర్య.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ. విశ్వనాథం (2078) శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సస్పెండ్ చేశారు. స్టేషన్‌కు ...

నిజామాబాద్: స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా 4,898 కేసుల పరిష్కారం, సైబర్ – సీపీ సాయి చైతన్య

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ సందర్భంగా మొత్తం 4,898 కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడినట్లు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ...

మెదక్ జిల్లా ఎస్పీ ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదుల స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజల నుండి వచ్చిన మొత్తం 11 ఫిర్యాదులను స్వయంగా ...

సైబర్ నేరాలు, మత్తు పదార్థాల అనర్ధాలు, ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అకన్నపేట గ్రామంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల వలన జరిగే అనర్ధాలు మరియు ఆత్మహత్యల నివారణపై సమగ్ర అవగాహన ...

అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వార్షిక తనిఖీ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ముందుగా మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చిన ...

ధర్పల్లి: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నవంబర్ 3న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐ ఎం.కళ్యాణి సిబ్బంది సునీల్, నాగరాజ్, మిద్దెల ...

నవిపేట్‌లో తలలేని మహిళ మృతదేహం కలకలం — పోలీసులు దర్యాప్తు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ తలలేని ...

శంకరంపేట్ – డీజిల్ దొంగల గ్యాంగ్‌ను అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || డీజిల్ దొంగతనం చేస్తున్న ముగ్గురు నిందితులను శంకరంపేట్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అక్టోబర్ 29, 2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో చీలపల్లి బ్రిడ్జి వద్ద వాహన ...