Telangana News
వ్యవసాయ కార్మికులకు 12 వేల జీవనభృతి డిమాండ్: AIPKMS దీక్ష.
|| దృశ్యం న్యూస్ || అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIPKMS) జిల్లా కమిటీ సభ్యుడు జి. సీతారాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శిస్తూ, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ...
ఫూడ్ పాయిజన్ ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం తగదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం – SFI, AISF, PDSU, AIPSU ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ...
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై ఉద్యమం – PYL, POW పిలుపు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీ పెరిగినట్టు ప్రగతిశీల యూత్ లీగ్ (పి.వై.ఎల్) మరియు ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు) నేతలు మండిపడ్డారు. ...
AIPKMS ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల హక్కుల గురించి విస్తృత ప్రచారం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, బోర్గం గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) సభ్యులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...
పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలి: BDSU జిల్లా కార్యదర్శి సంజయ్ డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ...
గాలిపటం కోసం ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల బాలుడు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు షేక్ మతిన్ హై వోల్టేజ్ విద్యుత్ ...















