Telangana local news

బోధన్: అతివేగం – అక్రమ ఇసుక రవాణాతో మృత్యు కాండ: అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు శాపంగా మారింది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు హద్దులు దాటుతోంది. ఈ అక్రమాలపై కఠిన చట్టాలున్నా వాటి అమలు శూన్యం. అధికారులు ...

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం – నిర్మాణం నిలిపివేసిన అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పరిధిలోని జానకంపేట్ గ్రామ శివారులో అశోకసాగర్ ఉద్యానవనం ముందు అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. సరైన నిర్మాణ అనుమతులు లేకుండా వాణిజ్య ...

పంచాయతీ కార్మికుల దుర్మరణం: అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామంలో పంచాయతీ కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంపూర్ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్ స్తంభాలను ...

జానకంపేట్-బోధన్ మధ్య రైల్వే మార్గంలో గేట్లు తాత్కాలికంగా మూసివేత – వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణ సూచన.

|| దృశ్యం న్యూస్ || జానకంపేట్ – బోధన్ స్టేషన్ల మధ్య రైల్వే లైన్ మరమ్మతుల నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 30 అర్థరాత్రి 12 గంటల నుండి ...

బోధన్ ఇసుక క్వారీల అక్రమాలపై కథనం: విలేకరులపై దుష్ప్రచారాన్ని ఖండించిన మీడియా ప్రతినిధులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీర నది పరివాహక గ్రామాలు ఖండ్గావ్, సిద్ధపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక క్వారీ అక్రమాలపై స్థానికుల ద్వారా సమాచారం తెలియగా ఈ ...