Telangana local news
బోధన్: అతివేగం – అక్రమ ఇసుక రవాణాతో మృత్యు కాండ: అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు శాపంగా మారింది.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు హద్దులు దాటుతోంది. ఈ అక్రమాలపై కఠిన చట్టాలున్నా వాటి అమలు శూన్యం. అధికారులు ...
పంచాయతీ కార్మికుల దుర్మరణం: అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామంలో పంచాయతీ కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంపూర్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను ...
జానకంపేట్-బోధన్ మధ్య రైల్వే మార్గంలో గేట్లు తాత్కాలికంగా మూసివేత – వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణ సూచన.
|| దృశ్యం న్యూస్ || జానకంపేట్ – బోధన్ స్టేషన్ల మధ్య రైల్వే లైన్ మరమ్మతుల నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 30 అర్థరాత్రి 12 గంటల నుండి ...
బోధన్ ఇసుక క్వారీల అక్రమాలపై కథనం: విలేకరులపై దుష్ప్రచారాన్ని ఖండించిన మీడియా ప్రతినిధులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీర నది పరివాహక గ్రామాలు ఖండ్గావ్, సిద్ధపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక క్వారీ అక్రమాలపై స్థానికుల ద్వారా సమాచారం తెలియగా ఈ ...











