Telangana legal news

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన శిక్ష: ఇద్దరికి 3 సంవత్సరాల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మొదటి అదనపు జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఈ. సాయి శివ బుధవారం నాడు కీలక తీర్పు వెల్లడించారు. ప్రభుత్వ ...