Telangana government
నిజామాబాద్ కొత్త పోలీస్ కమిషనర్గా పోతరాజు సాయి చైతన్య బాధ్యతల స్వీకారం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సాయి చైతన్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ...
భాజపా అభ్యర్థి కొమురయ్య గెలుపు కాంగ్రెస్ కు పెద్ద చెంపపెట్టు – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (TPUS) ఆధ్వర్యంలో ప్రగతి నగర్ పాటిదార్ భావన్ లో నిర్వహించిన ఉపాధ్యాయ వందన కార్యక్రమానికి ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ...
సోమలింగేశ్వర స్వామిని దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు మరియు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి మహా శివరాత్రి సందర్భంగా బీర్కూర్ మండల పరిధిలోని నారాయణపూర్ ...
ఏడుపాయల జాతర ఉత్సవాలకు అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు : మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థాన మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ...
వ్యవసాయ కార్మికులకు 12 వేల జీవనభృతి డిమాండ్: AIPKMS దీక్ష.
|| దృశ్యం న్యూస్ || అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIPKMS) జిల్లా కమిటీ సభ్యుడు జి. సీతారాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శిస్తూ, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ...
ఫూడ్ పాయిజన్ ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం తగదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం – SFI, AISF, PDSU, AIPSU ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ...
నిజామాబాద్ రూరల్ ప్రాంత అభివృద్ధికి 250 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 250 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన శంకుస్థాపన ...















