Telangana government

పెన్షన్ అమలుపై బీజేపీ రాస్తారోకో – ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కొత్త పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ ...

చక్రియాల్ గ్రామంలో ఘనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం అమలులో కీలక ముందడుగు పడింది. చౌట్కూర్ మండలం చక్రియాల్ గ్రామంలో మంగళవారం ఈ పథకాన్ని ఘనంగా ...

సంగారెడ్డి: సుల్తాన్పూర్ జెఎన్టియులో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సుల్తాన్పూర్ గ్రామంలోని జయంతి కళాశాలలో 15 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను **రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల ...

చౌటకూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || చౌటకూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి ...

ఆస్తిపన్ను వడ్డీపై 90% మాఫీ – రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఎమ్మెల్యే ధన్ పాల్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్లకు వన్ ...

మెదక్: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) క్రమబద్ధీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ...

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా పరిశీలించారు. మీసేవ ...

దేవాలయ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు అవసరం: అసెంబ్లీలో ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ తీవ్రమైందని అన్నారు. 87235 ఎకరాల దేవాదాయ ...

సైకిల్ పై తనిఖీ నిర్వహించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ – ఆర్టీసీ డీఎంకు సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుండి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్‌పై ప్రయాణించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బస్టాండ్‌లో శుభ్రతను పరిశీలించి, ఆర్టీసీ డీఎంకు ...

మెదక్ – సిద్దిపేట్ హైవే: తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారు వద్ద ఉన్న మెదక్-సిద్దిపేట్ నేషనల్ హైవే (N.H 765 DG) లోని 12 కిలోమీటర్ల బ్రిడ్జిని జిల్లా ...