Telangana government
అనిశా వలలో చిక్కిన ఆర్మూర్ పురపాలక కమిషనర్ – లెక్కల్లో లేని రూ.4,30,000 నగదు కూడా స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కమిషనర్ ఏ. రాజు లంచం కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు నిర్మించిన నూతన బహుళ ...
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా వేగవంతం – లబ్ధిదారుల్లో సంతోషం.
|| దృశ్యం న్యూస్ || పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇటీవల వరుస భారీ వర్షాల ప్రభావంతో మంజీర నది పరివాహక ప్రాంతాలు అయిన బోధన్–బాన్సువాడ ...
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో 75 దరఖాస్తులు స్వీకరణ – సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ...
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : హౌసింగ్ కార్యదర్శి వి.పి. గౌతమ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ కార్యదర్శి వి.పి. గౌతమ్ పరిశీలించారు. పెద్దచింతకుంట, రాంపూర్, ధర్మసాగర్, మాచవరం గ్రామాల్లో ...
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – రైతులకు అండగా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘన్పూర్ మండలం శాలిపేట్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ...
వైద్యులు సమయపాలన పాటించాలి – మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సేవల్లో సమయపాలన అత్యంత అవసరమని వైద్యులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ హవేలీ ఘనపూర్ మండలం సర్దన గ్రామంలోని ప్రాథమిక ...
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి పట్టుబడిన ఇద్దరు అధికారులు.
|| దృశ్యం న్యూస్ || కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతి కార్యదర్శి ఎం. అనిల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఫిర్యాదుదారుని ఫైల్ ప్రాసెస్ ...
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాల్ సెంటర్ – మరింత పారదర్శకంగా అమలుకై ఈ నిర్ణయం.
|| దృశ్యం న్యూస్ || ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణాలు వేగంగా, పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యేక కాల్ ...
పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి – మంత్రి దామోదర్ రాజనర్సింహ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామాత్యులు దామోదర్ రాజనర్సింహ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పల్లెల ప్రగతికి ...















