Telangana floods

మానవత్వం చాటుకున్న మద్దుల్ తండావాసులు – వరద బాధితులకు అండగా నిలిచిన ఉదార హృదయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ధర్పల్లిలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో పరిసర ప్రాంతాలు తీవ్ర నష్టం చవిచూశాయి. ఈ పరిస్థితిలో బాధిత బంజారా ...

మెదక్‌: వరద నష్టాలపై రెవెన్యూ అధికారికి బీజేపీ మేమోరాండం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో వరదల కారణంగా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు వదలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, జిల్లా ...

నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరద నీటివిడుదలపై అధికారుల హెచ్చరిక – 20 బెడ్ గేట్ల ద్వారా భారీగా నీటి విడుదల.

|| దృశ్యం న్యూస్ || నిజాంసాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు ఈరోజు సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. నిన్న రాత్రి నుండి ...