Telangana farmers
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటన – రైతులకు సకాలంలో చెల్లింపులపై దృష్టి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కొల్చారం మండలంలో సత్య సాయి రైస్ మిల్, వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...
చక్రియాల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని చక్రియాల్ గ్రామంలో ప్రభుత్వం మద్దతు ధర కలిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ...
యూరియా కొరత అవాస్తవం: ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వివరణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో యూరియా కొరత ఉన్నట్లు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు స్పష్టం చేశారు. ...
వ్యవసాయ కార్మికులకు 12 వేల జీవనభృతి డిమాండ్: AIPKMS దీక్ష.
|| దృశ్యం న్యూస్ || అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIPKMS) జిల్లా కమిటీ సభ్యుడు జి. సీతారాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శిస్తూ, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ...
విజయ డైరీ బిల్లులు తక్షణమే చెల్లించాలి: కేంద్రం ముందు రైతులు, నిర్వాహకులు ధర్నా.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని విజయ పాల డైరీ నిర్వాహకులు రైతుల సహకారంతో ధర్నా చేపట్టారు. ప్రతిరోజూ చిన్న పిల్లల నుంచి ముసలివారికి సైతం పాలు ...
AIPKMS ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల హక్కుల గురించి విస్తృత ప్రచారం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, బోర్గం గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) సభ్యులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...
కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ...
అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ధర్నా : రైతుల హక్కుల కోసం పోరాటం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ ...
అకాల వర్షాలకు రైతులకు భారీగా పంట నష్టం : రైతులను ఆదుకోవాలి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ జాకోరలో, అకాల ఈదురు గాలులు మరియు వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. లక్షల రూపాయల వడ్డీ తీసుకొని వరి ...
కేసిఆర్ దయతో 11 వేల డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం : పోచారం శ్రీనివాస్ రెడ్డి
|| దృశ్యం న్యూస్ || గత ప్రభుత్వంలో సీఎం కెసిఆర్ దయతో నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించామని వ్యవసాయ సలహాదారు మరియు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ...















