Telangana exams

పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది: అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా లో 4వ రోజు పదవ తరగతి గణితం పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. జిల్లాలోని 68 పరీక్షా కేంద్రాల్లో ...

మెదక్ జిల్లాలో SSC పరీక్షల కోసం 163 BNSS సెక్షన్ అమలు – జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || 21-03-2025 నుండి 04-04-2025 వరకు జరిగే (SSC) పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా, జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, మొత్తం ...

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల పరిశీలన : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అవగాహన.

|| దృశ్యం న్యూస్ || ఈ రోజు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. బుధవారం పరీక్షా కేంద్రాలైన బాలుర జూనియర్ కళాశాల మరియు TGRS లో ...