Telangana education

తక్షణమే నూతన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి : PRTU తెలంగాణ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ తక్షణమే నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు సంబంధిత విద్యాశాఖ మరియు ట్రెజరీ అధికారుల సహకారాన్ని కోరుతూ జిల్లా ...

యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు విజయవంతం చెయ్యండి.

|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిజామాబాద్ ...

తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకుల నిరసన: కాకతీయ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేద్రంలో గల కాకతీయ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటనకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనపై విద్యార్థి నాయకులు ...

బోధన్ మండలంలో NAS పరీక్ష పై ముఖ్యమైన సమావేశం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ మండలంలోని ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డిప్యూటీ డీఈఓ ఆఫీస్ బోధన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ ...

2024-25 సంవత్సరం గాను ఉపాధ్యాయుల కొలువులకు దరఖాస్తులకు ఆహ్వానం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ద్వారా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ డైట్, నేరేడ్ మెట్, మరియు హైదరాబాద్ కళాశాలలకు అనుగుణమైన పోస్టుల కోసం అర్హత గల ...

మోస్రా జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మోస్రా గ్రామంలోని ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలసి కాస్త సమయం గడిపారు, ఈ సందర్శనలో భాగంగా ...

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు నేటి నుండి ఒంటిపూట బడులు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి సర్వే ...

తెలంగాణ యూనివర్సిటీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు : విద్యార్థుల జీవితాలతో చెలగాటం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల అనుభవాలను మరోసారి ప్రశ్నార్థకం చేసి, పరీక్ష ఫలితాల అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో ...

పెండింగ్ ఫీజు రీయంబర్స్‌మెంట్ తక్షణం విడుదల చేయాలి : PDSU డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ విజ్ఞప్తి ...