Telangana education

నిజామాబాద్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విద్య కార్యక్రమం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 15 మార్చి 2025 నుండి ...

చేగుంట: పాఠశాలలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ఆకస్మిక తనిఖీ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ చేగుంట మండలంలోని బాలికల ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ...

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన CRPs కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చెగుంట మండలంలో సమగ్ర శిక్షా CRPs గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ నాయక్ & శ్రీనివాస్‌లు 14-02-2025న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ...

మెదక్‌లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గానికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది అని, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి ...

మెదక్ : గురుకుల పాఠశాలలో భోజన మెనూ అమలు తీరును ప్రశంసించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. స్టేడియం వద్ద ఉన్న నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి, ...

మెదక్‌ : నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మే 4న నిర్వహించనున్న NEET-2025 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) కోసం మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ ఏరియా, ధ్యాన్‌చంద్ ...

మెదక్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యాబోధన – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, మాసాయిపేట మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధన విధానాన్ని పరిశీలించారు. ...

నిజామాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా విద్యశాఖ అధికారి హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలోని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్యమైన సమాచారం తెలిపారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి అధికారిక అనుమతులు ...

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలి – కలెక్టర్ ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ || జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ...

విద్యార్థులకు విద్యా ప్రమాణాలను పెంపొందించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యా ...