Telangana Education News

గురుకుల ఉపాధ్యాయురాలి రాజీనామా – విద్యార్థినులపై దురుసు ప్రవర్తన ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయురాలు పి.రజని విద్యార్థినుల ...

మెదక్: గాంధీ నగర్ పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా అధికారి విజయ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యా అధికారి విజయ గురువారం సందర్శించారు. తరగతి గదుల్లో బోధన-అభ్యసన ప్రక్రియను పరిశీలించి ఉపాధ్యాయుల బోధనపై ...

220 కోట్లు నిధులు వెంటనే విడుదల చేయాలి – AIPSU విద్యార్థి సంఘం డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని AIPSU రాష్ట్ర అధ్యక్షుడు బోడ.అనిల్ పేర్కొన్నారు. ఈరోజు బోధన్ పట్టణ కేంద్రంలోని PRTU భవనంలో AIPSU ...

సిరికొండ: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి ఆకస్మిక పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్ అంకిత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అలాగే ఇందిరమ్మ ఇల్లు ...