Telangana crime news

ఆవులకు మత్తు మందు ఇచ్చి దొంగిలిస్తున్న ముఠా అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ కమిషనరేట్‌ పరిధిలో ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమీషనర్ పి. సాయి ...

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన శిక్ష: ఇద్దరికి 3 సంవత్సరాల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మొదటి అదనపు జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఈ. సాయి శివ బుధవారం నాడు కీలక తీర్పు వెల్లడించారు. ప్రభుత్వ ...

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి – కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడికి సంబంధించిన ఘటన ఎడపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు ప్రయనిస్తుండగా ...

ఎడపల్లి మండల కేంద్రంలో కత్తిపోట్ల కలకలం: యువకుల మధ్య ఘర్షణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గైని ప్రాంతంలో ఇరువురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ...

వికలాంగుడి వద్ద సినీఫక్కీ తరహాలో నగదు దోచుకెళ్లిన ఓ దుండగుడు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఓ వికలాంగుడు 4000 రూపాయలను మోసపోయిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు గుండారం నడిపి సాయిలు స్థానిక పోస్ట్ ...

దొంగతనంపై పంచాయతీకి వెళ్లిన తల్లి-కొడుకుల ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, అందోళ్ మండలం చింతకుంట గ్రామం నుండి దొంగతనంపై పంచాయతీకి వెళ్లిన తల్లి మరియు కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంఘటితమైంది. ఆదివారం ఒక వ్యక్తి ...