Telangana crime news

మృత బాలిక ఆచూకీ లభ్యం – మహారాష్ట్రకు చెందిన బాలికగా గుర్తింపు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో గురువారం D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర సంచలనం ...

అర్ధరాత్రి కారుకు నిప్పు పెట్టిన దుండగులు… ప్రజల్లో భయం – పోలీసులపై ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో మళ్లీ అగ్నికాండ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి సబ్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన చెలిమిల రంజిత్‌కి చెందిన మహేంద్ర XUV ...

నవిపేట్ – మహిళ దారుణ హత్య – ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సుమారు 30 నుండి 40 సంవత్సరాల ...

నవిపేట్‌లో తలలేని మహిళ మృతదేహం కలకలం — పోలీసులు దర్యాప్తు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ తలలేని ...

మెదక్ గాంధీనగర్‌లో మద్యం మత్తులో హత్య కేసు – నిందితుడుకి జీవిత ఖైదు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా గాంధీనగర్‌లో మద్యం మత్తులో జరిగిన హత్య కేసులో నిందితుడు కోసిక విజయ్‌కు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.నీలిమ జీవిత ఖైదు మరియు రూ.2,000 జరిమానా ...

వాంటెడ్ నోటీస్: షేక్ రియాజ్‌ కోసం పోలీసులు గాలింపు – రూ. 50,000 నగదు బహుమతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీసులు దొంగతనం, దోపిడీ మరియు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుల్లో నిందితుడైన షేక్ రియాజ్ (24 ఏళ్లు) పై గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్‌లోని ...

బంగారం చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు – కరాటే రమేష్ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన బంగారం చోరీ ఘటనపై పోలీస్ శాఖ నిశ్శబ్దంగా ఉండటంపై ముదిరాజ్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత ...

మెదక్ జిల్లా మహిళా హత్య కేసు – సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కూల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుపాయల వద్ద మొదటి వంతెన సమీపంలోని వెంచర్‌లో జరిగిన మహిళా హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ...

అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు – కామారెడ్డి పోలీసుల అనూహ్య ఆపరేషన్, 8మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్‌ను చేదించి కామారెడ్డి జిల్లా పోలీసులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాను కామారెడ్డి పోలీసులు భద్రతా చాతుర్యంతో ...

ఒకే రాత్రిలో 11 ఇండ్లలో భారీ దొంగతనం – నేరస్థుల పట్టివేతకు ప్రత్యేక సీసీఎస్ బృందాలు ఏర్పాటు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఒకేసారి 11 ఇండ్లలో దొంగతనాలు చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ విషయంలో ...