Telangana ACB
అనిశా వలలో చిక్కిన ఆర్మూర్ పురపాలక కమిషనర్ – లెక్కల్లో లేని రూ.4,30,000 నగదు కూడా స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కమిషనర్ ఏ. రాజు లంచం కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు నిర్మించిన నూతన బహుళ ...
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి పట్టుబడిన ఇద్దరు అధికారులు.
|| దృశ్యం న్యూస్ || కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతి కార్యదర్శి ఎం. అనిల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఫిర్యాదుదారుని ఫైల్ ప్రాసెస్ ...







