Telangana

గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్ల జీతాలు తక్షణం విడుదల చేయాలి – యూఎస్ఎఫ్ఐ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్ల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జగన్ డిమాండ్ చేశారు. సమ్మె ...

రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్రలో పాల్గొన్న కొట్నక్ తిరుపతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ & ...

రాజీవ్ యువ వికాసం పథకం: యువతకు స్వయం ఉపాధి అవకాశాలు.

|| దృశ్యం న్యూస్ || హవేలీ ఘన్పూర్ మండలంలో రాజీవ్ యువ వికాసం పథకం సమర్థవంతంగా అమలుకు దిశగా ముందుకు సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మీసేవ సెంటర్లో ...

మెదక్ జిల్లాలో షీటీమ్స్ భరోసా – మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో షీటీమ్స్ మహిళలు, బాలికలు, విద్యార్థినులకు భరోసా కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మౌనం వీడి, వేధింపుల నుండి బయటపడండి అంటూ మెదక్ జిల్లా ఎస్‌.పి‌. ...

మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ మీరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఉగాది కొత్త ...

మెదక్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వై. పద్మ దేవేందర్ రెడ్డి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ ...

మెదక్: రాష్ట్రంలోనే మెరుగైన వైద్య సేవలలో ఆదర్శం – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా వైద్య సేవల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి, కౌడిపల్లి ...

దేవాలయ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు అవసరం: అసెంబ్లీలో ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ తీవ్రమైందని అన్నారు. 87235 ఎకరాల దేవాదాయ ...

బాన్సువాడ నియోజకవర్గంలో CMRF చెక్కుల పంపిణీ: ఎమ్యెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలో తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ...

సంగారెడ్డి జిల్లా గంగోజిపేటలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని గంగోజిపేట గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఘనంగా ప్రారంభించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ గ్రామ అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలను ...