teachers
విద్యార్థులకు విద్యా ప్రమాణాలను పెంపొందించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యా ...
హోవార్డు హైస్కూల్లో బాలల దినోత్సవ సంబరాలు.
|| దృశ్యం న్యూస్ || బాలల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని హోవార్డు ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా సంబరాలు నిర్వహించబడ్డాయి. రోటరీ క్లబ్ వద్ద ఉన్న ఈ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ...
దీపావళి పండుగకైనా డీఏ ప్రకటించాలి : TGPRTU జిల్లా అధ్యక్షులు ఎస్. కృపాల్ సింగ్.
|| దృశ్యం న్యూస్ || సార్వత్రికంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీపావళి పండుగకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ప్రకటించాల్సిన డీఏ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ...










