teacher involvement

షీ టీం, భరోసా పై విద్యార్థులకు అవగాహన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం, భరోసా ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పై, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం ...

శారదా విద్యానికేతన్ లో శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన.

|| దృశ్యం న్యూస్ || విద్యార్థుల ఆధ్యాత్మికాభివృద్ధికి ఎంతో కీలకమైన శారదా విద్యానికేతన్ పాఠశాలలో శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన బుధవారం ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల కరస్పాండెంట్ దత్తాద్రి ఆధ్వర్యంలో ఈ ...

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు నేటి నుండి ఒంటిపూట బడులు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి సర్వే ...

బంగారు చైన్ పోయిందని ఆరోపణలు : కేజీబీవీ విద్యార్థినిని అంజనం కోసం ఫకీర్ వద్దకు తీసుకెళ్లిన సిబ్బంది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మాక్లూరులోని కేజీబీవీ పాఠశాలలో మరో వివాదం చోటు చేసుకుంది. సోషల్ సిఆర్టి గౌతమి తన బంగారు చైన్ పోయిందని ఆరోపిస్తూ, ఆరవ తరగతి చదువుతున్న ...