Swamiji Visit 2025
ధర్పల్లిలో నిత్య బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ రాక – భక్తుల్లో ఉత్సాహం.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం హొనాజిపేట్ గ్రామంలోని పవిత్ర రామన్న పాదాలు (రామగిరి పాదాలు) ఆలయానికి నిత్య బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ దర్శన నిమిత్తం మంగళవారం రానున్నారు. ...






