student welfare

తెలంగాణలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం : ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ డి. ఓ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ...

అనాధ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు : పిల్లల విద్య, భవిష్యత్తే ట్రస్ట్ లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును ప్రగల్బంగా మార్పు చేయాలనే లక్ష్యంతో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో “భవిష్యజ్యోతి ట్రస్ట్” ను ఏర్పాటు ...

తెలంగాణ యూనివర్సిటీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు : విద్యార్థుల జీవితాలతో చెలగాటం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల అనుభవాలను మరోసారి ప్రశ్నార్థకం చేసి, పరీక్ష ఫలితాల అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో ...

బంగారు చైన్ పోయిందని ఆరోపణలు : కేజీబీవీ విద్యార్థినిని అంజనం కోసం ఫకీర్ వద్దకు తీసుకెళ్లిన సిబ్బంది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మాక్లూరులోని కేజీబీవీ పాఠశాలలో మరో వివాదం చోటు చేసుకుంది. సోషల్ సిఆర్టి గౌతమి తన బంగారు చైన్ పోయిందని ఆరోపిస్తూ, ఆరవ తరగతి చదువుతున్న ...

పెండింగ్ ఫీజు రీయంబర్స్‌మెంట్ తక్షణం విడుదల చేయాలి : PDSU డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ విజ్ఞప్తి ...