student welfare

తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకుల నిరసన: కాకతీయ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేద్రంలో గల కాకతీయ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటనకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనపై విద్యార్థి నాయకులు ...

ఫూడ్ పాయిజన్ ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం తగదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం – SFI, AISF, PDSU, AIPSU ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ...

పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలి: BDSU జిల్లా కార్యదర్శి సంజయ్ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ...

కొడాలి కిషోర్ ని సన్మానించిన తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రయివేట్ పాఠశాలల అధ్యక్షులు కొడాలి కిషోర్ ని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP) జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ సన్మానించారు. ఈ సందర్భంగా TSP ...

వసతి గృహాలలో మౌలిక వసతులు పెంచాలని TSP విద్యార్థి సంఘం వినతి.

|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ మెజిస్ట్రేట్‌కు వినతి పత్రం సమర్పించిన TSP. తెలంగాణ స్టూడెంట్ పరిషత్ (TSP) నాయకులు బోధన్ డివిజన్ సబ్ మెజిస్ట్రేట్ ను కలసి వసతి గృహాల్లో ...

స్వాతి ప్రియ ఆత్మహత్య పై సమగ్ర విచారణ జరపాలి : తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడమైంది, ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి ...

బాసర IIIT వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వెయ్యాలి : లాఠీచార్జికి కారణమైన సిఐను సస్పెండ్ చేయాలి

|| దృశ్యం న్యూస్ || బాసర IIIT లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సంబంధిత సంఘటనలకు గల కారణాలు తెలుసుకోవడానికి ...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాభ్యాసంపై ఆందోళన : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోటగల్లీ ప్రభుత్వ బాలికల హై స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తీవ్ర ...

తెలంగాణ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి || PDSU వినతి.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ మెయిన్, సౌత్ మరియు బిఈడి క్యాంపస్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పీ.డీ.ఎస్.యు.) ఆధ్వర్యంలో తే.యూ. ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరిరావుకు వినతిపత్రం ...

ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాల పరిశీలన : AIPSU విద్యార్థి సంఘం డిమాండ్లు.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు బోధన్ పట్టణంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ( AIPSU ) అఖిల భారత యువజన సమాఖ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాయికుమార్ ఆధ్వర్యంలో ...