student welfare
220 కోట్లు నిధులు వెంటనే విడుదల చేయాలి – AIPSU విద్యార్థి సంఘం డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని AIPSU రాష్ట్ర అధ్యక్షుడు బోడ.అనిల్ పేర్కొన్నారు. ఈరోజు బోధన్ పట్టణ కేంద్రంలోని PRTU భవనంలో AIPSU ...
మోడల్ స్కూల్ వసతి గృహంలో మౌలిక సదుపాయాల కొరత: అధికారులకు తెలంగాణ జాగృతి వినతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలపై తెలంగాణ జాగృతి నాయకులు అధికారులకు వినతిపత్రం అందించారు. ...
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కొన్ని పాఠశాలలు వేసవి సెలవుల్లో ఒంటి పుట బదులుగా ...
మెదక్ జిల్లాలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం సందర్శించారు. ...
ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: మార్చ్ 5 నుంచి 23 వరకు పరీక్షలు.
|| దృశ్యం న్యూస్ || ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 5 నుంచి 23 వరకు నిర్వహించడం జరుగుతుంది అని, మెదక్ జిల్లాలో మొత్తం 30 పరీక్ష సెంటర్లలో 6238 మంది ...
ఎబీవీపీ వర్ని అధ్యక్షునిగా పైసా వినోద్ కుమార్ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబీవీపీ) వర్ని శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నగర కమిటీ బైటక్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పైసా వినోద్ ...















