student safety

గురుకుల ఉపాధ్యాయురాలి రాజీనామా – విద్యార్థినులపై దురుసు ప్రవర్తన ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయురాలు పి.రజని విద్యార్థినుల ...

మెదక్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్.పి పిలుపు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ యువతతో పాటు విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్‌ వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్ మినీ ...

నిజామాబాద్‌లో స్కూల్, ప్రైవేట్ బస్సులపై తనిఖీలు – విద్యార్థుల భద్రతే లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్కూల్ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ పి. సాయి ...

నిజామాబాద్‌లో అదృశ్యమైన గిరిజన పాఠశాల విద్యార్థుల ఆచూకీ లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ...

విద్యార్థిని చితకబాదిన ప్రైవేట్ పాఠశాల టీచర్ – తల్లిదండ్రుల ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్‌లో ఉన్న వాణి విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి అరవ్ సింగ్‌పై టీచర్ స్వప్న దాడి చేసిన ఘటన ...

పది పరీక్షలలో ఉపాధ్యాయ సంఘం నేత అనుమానాస్పద చర్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత చర్యలు అనుమానాస్పదంగా మారాయి. శనివారం పరీక్ష కేంద్రం సమీపం ...

మెదక్ జిల్లాలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం సందర్శించారు. ...

నిజామాబాద్: 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్‌ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఈరోజు జరుగుతున్న 10వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని SFS స్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల ...

మెదక్: పదవ తరగతి పరీక్షలు: కట్టుదిట్టమైన ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, 21 మార్చి నుండి ఏప్రిల్ 4 వరకు జరగబోయే పరీక్షలకు 68 ...

మెదక్ జిల్లాలో SSC పరీక్షల కోసం 163 BNSS సెక్షన్ అమలు – జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || 21-03-2025 నుండి 04-04-2025 వరకు జరిగే (SSC) పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా, జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, మొత్తం ...