student rights

విద్యార్థికి టిసి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? – ఎస్టి విద్యార్థిపై ప్రిన్సిపాల్ చర్యపై బంజారా సంఘాల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్టి విద్యార్థి రామావత్ చరణ్ బతుకమ్మ సంబరాల కోసం ...

కామాంధ లెక్చరర్ గణేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి – టీజీవీపీ ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్‌లోని SR ఇంటర్ కళాశాల లెక్చరర్ గణేష్ మైనర్ బాలికపై శారీరక వేధింపులకు పాల్పడిన ఘటనపై తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు ...

యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును విజయవంతం చెయ్యాలి – PDSU పిలుపు.

|| దృశ్యం న్యూస్ || యూజీసీ నూతన ముసాయిదా – 2025ను రద్దు చేయాలని, విశ్వవిద్యాలయాల స్వాయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాడాలని డిమాండ్ చేస్తూ PDSU విద్యార్థి ...

యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు విజయవంతం చెయ్యండి.

|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిజామాబాద్ ...

తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకుల నిరసన: కాకతీయ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేద్రంలో గల కాకతీయ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటనకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనపై విద్యార్థి నాయకులు ...

నూతన జాతీయ విద్య విధానానికి వ్యతిరేకంగా AIPSU ఆధ్వర్యంలో ఛలో పార్లమెంట్.

|| దృశ్యం న్యూస్ || అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో “ఛలో పార్లమెంట్” పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. AIPSU నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ...

పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలి: BDSU జిల్లా కార్యదర్శి సంజయ్ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ...

విద్యార్థి సంఘ నాయకుడిపై ఎస్ఐ దాడి: ఎస్ఐను సస్పెండ్ చేయాలంటూ ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో బోధన్ పట్టణ ఎస్ఐ హాబీబ్ ఖాన్ ...

పెండింగ్ ఫీజు రీయంబర్స్‌మెంట్ తక్షణం విడుదల చేయాలి : PDSU డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ విజ్ఞప్తి ...