Social Responsibility
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన CRPs కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చెగుంట మండలంలో సమగ్ర శిక్షా CRPs గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ నాయక్ & శ్రీనివాస్లు 14-02-2025న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ...
మానవత్వాన్ని చాటుకున్న వర్ని పోలీస్ అధికారులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ఉన్న సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని నందు వర్ని పోలీస్ స్టేషన్ సమీపంలో త్రీ విల్లర్ ప్యాసింజర్ ఆటో ప్రమాదానికి గురైంది. ప్రమాదం ...
MDR ఫౌండేషన్ రూ.1,00,000 విరాళం: మెథొడిస్ట్ చర్చ్ నిర్మాణానికి మాదిరి పృథ్వీరాజ్ సాయం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శాంతినగర్లోని మెథొడిస్ట్ చర్చ్ నిర్మాణానికి MDR ఫౌండేషన్ రూ.1,00,000 విరాళం అందించింది. MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఈ నిధులను చర్చ్ ...
కానిస్టేబుల్ శ్రీనివాస్ను అభినందించిన ఏతొండ రాజేందర్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఏతొండ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన విధి నిర్వహణలో నిరంతర కృషి చేసి అనేక బాధితుల సమస్యలను పరిష్కరించారాని ...
మార్కెట్ ఛైర్మెన్ సురేష్ కులకర్ణిని సన్మానించిన బ్రాహ్మణ సంఘం సభ్యులు.
|| దృశ్యం న్యూస్ || వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ కులకర్ణిని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ మరియు బ్రాహ్మణ సంఘం సభ్యులు ఘనంగా ...
తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) ఆధ్వర్యంలో బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరంలో సన్ రైస్ హాస్పిటల్ ...
బోధన్ డివిజన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం.
|| దృశ్యం న్యూస్ || బుధవారం రోజున బోధన్ డివిజన్లో లయన్స్ భవన్లో భారత రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలను ...
వాల్మీకి రామాయణం, అంబేద్కర్ రాజ్యాంగం: మాకు ఆదర్శాలు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.
|| దృశ్యం న్యూస్ || భారతీయ జనతా పార్టీ ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన అంబేద్కర్ భవన్లో వాల్మీకి జయంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో అర్బన్ ...
మొక్కలు నాటాలని డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు సూచన.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చెగుంట మండల కేంద్రంలో గురువారం రోజున “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ...
వృద్ద మహిళ ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామానికి చెందిన వంకడి లాలూ బాయి (72) గత నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ...















