rural issues

మొరం టిప్పర్లను అడ్డుకుని గ్రామస్థుల ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, వడ్డేపల్లి గ్రామంలో మొరం రవాణాపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ శివారులో మొరం తవ్వకాలు నిర్వహిస్తూ గ్రామ ప్రధాన ...

విజయ డైరీ బిల్లులు తక్షణమే చెల్లించాలి: కేంద్రం ముందు రైతులు, నిర్వాహకులు ధర్నా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని విజయ పాల డైరీ నిర్వాహకులు రైతుల సహకారంతో ధర్నా చేపట్టారు. ప్రతిరోజూ చిన్న పిల్లల నుంచి ముసలివారికి సైతం పాలు ...

వరుస విధికుక్కల దాడులతో గ్రామస్తులలో భయాందోళన.

|| దృశ్యం న్యూస్ || వీధి కుక్కలు చేస్తున్న వరుస దాడులు, ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపు గ్రామంలోని ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది. మంగళవారం గ్రామంలో ఓ వ్యక్తిపై కుక్కలు విచక్షణ ...

ధర్పల్లి శివారులో ఇసుక అక్రమ రవాణా: తహశీల్దార్ అనుమతుల పేరిట అక్రమాలకు ఆహ్వానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్ర శివారులోని చేన్ల వాగు వద్ద అనేక ఇసుక అక్రమ రవాణా ముఠాలు చేరి ఇసుకను యదేచ్ఛగా దోచుకోవడం ప్రారంభించాయి, ఈ ...