Rural Development

చక్రియాల్ గ్రామంలో ఘనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం అమలులో కీలక ముందడుగు పడింది. చౌట్కూర్ మండలం చక్రియాల్ గ్రామంలో మంగళవారం ఈ పథకాన్ని ఘనంగా ...

సంగారెడ్డి: సుల్తాన్పూర్ జెఎన్టియులో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సుల్తాన్పూర్ గ్రామంలోని జయంతి కళాశాలలో 15 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను **రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల ...

సంగారెడ్డి: వెండికోల్ గ్రామంలో సిసి రోడ్ల ప్రారంభోత్సవం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలోని సిసి రోడ్లకు మంత్రి దామోదర్ రాజనర్సింహా 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ...

వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు నిధుల మంజూరు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో MGNREGS నిధుల ద్వారా రూ.40 లక్షల అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఇందులో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 ...

బాన్సువాడ నియోజకవర్గంలో CMRF చెక్కుల పంపిణీ: ఎమ్యెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలో తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ...

సంగారెడ్డి జిల్లా గంగోజిపేటలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని గంగోజిపేట గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఘనంగా ప్రారంభించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ గ్రామ అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలను ...

వర్ని : సత్యనారాయణపురంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామపంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య ...

సాగునీటి నిర్వహణపై పటిష్ట చర్యలు చేపడుతున్నాం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మంగళవారం కూల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో రైతులతో కలెక్టర్ రాహుల్ రాజ్ వరి పంట పరిశీలన చేసి సాగునీటి పారుదలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ...

గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాల్ గ్రామంలో మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ...

సత్యనారాయణపురంలో గ్రామపంచాయతీ పన్నుల వసూలు కోసం తగు చర్యలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి పన్నులు, కులాయి పన్నులు, వృత్తి వ్యాపార పన్నులు సమయానికి చెల్లించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ...