RTC bus mishap

బోధన్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం – మున్సిపల్ మహిళ కార్మికురాలు దుర్మరణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బోధన్ మున్సిపాలిటీలో స్లీపర్‌గా విధులు నిర్వహిస్తున్న ...