Revanth Reddy

వర్ని మండలంలో కాంగ్రెస్ నాయకుల పత్రికా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. రేపు హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయే తెలంగాణ ...

చక్రియాల్ గ్రామంలో ఘనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం అమలులో కీలక ముందడుగు పడింది. చౌట్కూర్ మండలం చక్రియాల్ గ్రామంలో మంగళవారం ఈ పథకాన్ని ఘనంగా ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం: ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లును ఆమోదించినందుకు, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సంతోషంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ ...

నిజామాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా పోతరాజు సాయి చైతన్య బాధ్యతల స్వీకారం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సాయి చైతన్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ...

ఏఐసీసీ తెలంగాణ నూతన ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను మర్యాద పూర్వకంగా కలసిన నీలం మధు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎఐసీసీ (ఆలిండియా కాంగ్రెస్ కమిటీ) కొత్త ఇంచార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ నీలం ...

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి – యుఎస్ఎఫ్ఐ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు పూర్తి మద్దతు తెలపింది. నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ ...

మారింది పాలకులే మాత్రమే – పాలన కాదు : దినేష్ కులచారి.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఏడాది పాలన పై తీవ్రమైన విమర్శలు చేసారు భారతీయ జనతా పార్టీ (భాజపా) జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి. ...

వ్యవసాయ కార్మికులకు 12 వేల జీవనభృతి డిమాండ్: AIPKMS దీక్ష.

|| దృశ్యం న్యూస్ || అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIPKMS) జిల్లా కమిటీ సభ్యుడు జి. సీతారాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శిస్తూ, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ...

స్వాతి ప్రియ ఆత్మహత్య పై సమగ్ర విచారణ జరపాలి : తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడమైంది, ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి ...

ప్రజలను మోసం చేస్తే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుంది : ధన్ పల్ సూర్యనారాయణ

|| దృశ్యం న్యూస్ || ఈ రోజు నిజామాబాద్ పట్టణ భాజపా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ… తెలంగాణ ...