Rekulapalli
ధర్పల్లి: రేకులపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.. సెల్ టవర్ వద్ద శవం కలకలం.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ...






