Public Service Awards

ధర్పల్లి: వాడి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇలియాస్ సమాజసేవలో మెటీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, వాడి గ్రామంలో వరదల సమయంలో పంచాయతీ సెక్రటరీ ఇలియాస్ అహర్నిశలు శ్రమించి ప్రజలకు అండగా నిలిచారు. అధికారులు, నాయకులు సందర్శించి వెళ్లిపోయినా, ...