public service

పుల్కల్: గోగులూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోగులూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపీటీసీ ...

ఎడపల్లి మండల కార్యాలయాల్లో ఎమ్యెల్యే ఆకస్మిక తనిఖీ: అధికారుల గైర్హాజరుపై చర్యలు తప్పవు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ (ఎంపిడిఓ) మరియు తహశీల్ధార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ ...

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గణపతి పదవీ విరమణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గణపతి పదవీ విరమణ సందర్భంగా సాయిబాలాజీ గార్డెన్‌లో గడ్డం శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ...

మెదక్ భవిత కేంద్రానికి తిరిగి విద్యుత్ కనెక్షన్ – జిల్లా న్యాయ సేవా సంస్థ సహకారం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి P.లక్ష్మి శారద ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ మరియు ...

పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టిన రోజు సందర్భంగా 7 అంబులెన్సుల కానుక.

|| దృశ్యం1 న్యూస్ || మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు 7 అంబులెన్సులను ప్రభుత్వ ఆసుపత్రులకు కానుకగా అందించారు. ...

ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్; జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల ...

ప్రజావాణిలో 56 దరఖాస్తులు: పరిష్కారానికి అధిక ప్రాధాన్యత– కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 56 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో ...

మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన నీలం మధు.

|| దృశ్యం న్యూస్ || గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కండిడేట్ నీలం మధు సోమవారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని ...

చిలుముల మదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు.

|| దృశ్యం న్యూస్ || గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం కోలుకుంటున్న నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డిని హైదరాబాదులోని వారి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ...

మెదక్ : ఎస్ఐ.యస్. శ్రీనివాస్ పదవీ విరమణ : శాలువా పూలమాలతో సత్కరించిన ఎస్.పి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్ఐ.యస్. శ్రీనివాస్ పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి శాలువా పూలమాలతో సత్కరించి సాదరంగా పదవీ విరమణను ...