public safety

ఏడుపాయల జాతరలో పటిష్టమైన బందోబస్తు: భక్తులు జాగ్రత్తలు పాటించాలి – జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.

|| దృశ్యం న్యూస్ || జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్, ఏడుపాయల జాతర బందోబస్తు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్.పి జాతర ఏర్పాట్లపై మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ...

ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు : భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ...

ప్రజావాణి కార్యక్రమం : పిర్యాదుల స్వీకరణలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి సమస్యలు ...

ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి IPS, జిల్లా పోలీస్ అధికారులతో కలిసి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ...

మెదక్ : నర్సాపూర్, శివంపేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. నర్సాపూర్ మరియు శివంపేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో పోలీస్ స్టేషన్ల పరిసరాలను ...

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో ...

కైట్ షాపులపై దాడి – 10,000 రూపాయల చైనా మంజా స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సీసీఎస్ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య, టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది పట్టణంలో గల కైట్ షాపులపై ...

పాఠశాల వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులు: నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న యాజమాన్యం.

|| దృశ్యం న్యూస్ || పాఠశాల వాహనాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహన పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, సీట్లలో అధిక సంఖ్యలో విద్యార్థులు కూర్చోవడం ...

బాల్కొండ బస్టాండ్ దుస్థితి పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బాల్కొండ కేంద్రంలో పేరుకే ఉన్న బస్టాండ్ అనేక సంవత్సరాలుగా బస్సులు రాకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. 1991 ఫిబ్రవరిలో మాజి రోడ్లు, భవనాల శాఖ ...

అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిన అడిగే నాధుడే లేడు : ఓ నూతన హోటల్ నిర్వహకం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులోని స్ప్రింగ్ హోటల్ నిర్వహకులు కొందరు ప్రముఖుల అండతో అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిస్తున్నారు, హోటల్ యజమానులు తమ ...