public safety
ధర్పల్లి: ఎన్నికల్లో డీజేలకు పూర్తిగా నిషేధం – పోలీసుల హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో డీజే వినియోగంపై అధికారాలు కఠినంగా నిషేధం విధించారు. శుక్రవారం రోజున ధర్పల్లి మండల కేంద్రంలో డీజే ఓనర్లతో సిఐ మరియు ఎస్ఐ ...
కామారెడ్డిలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ – 235 వాహనాలు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా భారీ స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ...
పోలీస్ అమరవీరుల త్యాగం వెళకట్టలేనివి – అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || పోలీస్ అమరవీరుల త్యాగం వెళకట్టలేనివి అని, వారి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి అన్నారు. అక్టోబర్ 21న జరుపుకునే ...
తూప్రాన్లో బాంబ్ స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాల విస్తృత తనిఖీలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలో ప్రజల భద్రత కోసం విస్తృత స్థాయిలో బాంబ్ స్క్వాడ్ మరియు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. జిల్లా ...
మెదక్ జిల్లాలో షీటీమ్స్ భరోసా – మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో షీటీమ్స్ మహిళలు, బాలికలు, విద్యార్థినులకు భరోసా కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మౌనం వీడి, వేధింపుల నుండి బయటపడండి అంటూ మెదక్ జిల్లా ఎస్.పి. ...
నో హెల్మెట్ నో ఎంట్రీ – మెదక్ ఆర్డీవో రమాదేవి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు “నో హెల్మెట్ నో ఎంట్రీ” ప్రచారాన్ని ప్రారంభించారు. మెదక్ ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ, రామాయంపేటలో ...
మెదక్ జిల్లా ఎస్.పి. ప్రజావాణి కార్యక్రమంలో 15 ఫిర్యాదుల స్వీకరణ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 15 ...
పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చెయ్యాలి – జిల్లా ఎస్పీ దిశానిర్దేశం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నెలవారీ క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ కేసుల పరిష్కారం, ...















